పెద్దపల్లి
నెరవేరిన రామగిరి ఆర్ఎంపీ, పీఎంపీల కల మంత్రి చొరవ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి సహకారంతో భవన నిర్మాణానికి నిధుల మంజూరు.ఎన్నో ఏళ్లుగా రామగిరి మండల ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదురుచూస్తున్న భవన నిర్మాణ కల ఎట్టకేలకు సాకారమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో పాటు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు...
పెద్దపల్లి
భూగర్భ జలాల పెంపు కి “జలసిరి” పథకం. ఎంపీడీఓ శైలజరాణి, సర్పంచ్ ప్రతిమ భారత వాసి రామగిరి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ లో భూగర్భ జలాల పెంపుకే జలసిరి పథకమని ఎంపీడీఓ బద్రి శైలజ రాణి, సర్పంచ్ పల్లె.ప్రతిమ పీవీరావు అన్నారు. మంగళవారం రత్నాపూర్ గ్రామంలోని రామగిరి ఖిల్లా ప్రాంతంలోని మెగా పల్లె...
పెద్దపల్లి
అనారోగ్యంతో ఉన్న వారందరినీ అన్ ఫిట్ చేయాలి . ప్రతినెల 2 మెడికల్ బోర్డులు నిర్వహించాలి. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన. భారత వాసి రామగిరి మండలం పెద్దపల్లి జిల్లా రామగుండం అర్జీ త్రీ ఏరియా లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారి సూచనలతో యూనియన్...
TELANGANA
మత్తు పదార్థాలు సేవిస్తే నిమిషాల్లో గుర్తింపు మల్హార్: మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు కొయ్యూరు పోలీసులు రాపిడ్ టెస్ట్ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొయ్యూరు పోలీస్స్టేషన్ పరిధిలో అనుమానంతో పలువురు యువకులకు పరీక్షలు చేయగా పెద్దతుండ్ల గ్రామానికి చెందిన మందపల్లి రాజు, కందుగుల శ్రీనివాస్లకు పాజిటివ్గా తేలింది. దీంతో వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు...
TELANGANA
రైతులకు ఆధునిక సాగుపై శిక్షణ మహాదేవపూర్: కాళేశ్వరం రైతువేదికలో మంగళవారం ఆత్మ పథకం ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతులు తమ అనుభవంతో పొందిన సాగు పరిజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ పంటలు, సమతుల్య ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ, వాతావరణ మార్పులకు...
పెద్దపల్లి
ఆగస్టు నెల బొగ్గు ఉత్పత్తి,రవాణా వివరాల వెల్లడి. అర్జీ త్రీ జి.ఎం సుంకర మధుసూదన్. ఏఎల్పి జి.ఎం కొలిపాక నాగేశ్వరరావు. భారత వాసి రామగిరి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామగుండం అర్జీ త్రీ ఏరియా లో ఆగస్టు నెల బొగ్గు ఉత్పత్తి,రవాణా వివరాలను రామగుండం అర్జీ త్రీ ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్,...
కార్మికరంగం
మెడికల్ బోర్డులు నిర్వహించి దరఖాస్తుదారులను అన్ఫిట్ చేయాలి. నల్ల బ్యాడ్జీలతో టీబీజీకేఎస్ నాయకుల నిరసన. టీబీజీకేఎస్ కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈసంపల్లి రమేష్. భారత వాసి రామగిరి పెద్దపల్లి జిల్లా సింగరేణిలో ప్రతి నెల క్రమం తప్పకుండా మెడికల్ బోర్డులు నిర్వహించి,అనారోగ్యం తో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్ఫిట్ చేయాలని డిమాండ్ చేస్తూ...
Trending
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా ఎల్. లలిత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
Politics
భూపాలపల్లి: ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాహుల్ గాంధీపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో...
తెలంగాణ
జియో-ట్యాగింగ్ ఏదీ?.. ఉపాధి డబ్బులేవి?.. ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు! (పలిమెల ఆగస్టు 31) ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల పట్ల అధికారులు చూపిస్తున్న తీవ్ర అలసత్వంపై నిరసన వ్యక్తమవుతోంది. పలిమెల మండలం పంకెన గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి 155 ఇళ్లను మంజూరు చేసినప్పటికీ, ఇళ్లు పూర్తయి గృహప్రవేశాలు జరిగి నెలలు...
Politics
భూపాలపల్లి: పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు కొల్లోజు దిలీప్కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్వీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. జీవో 97పై విద్యార్థుల్లో ఆందోళన నెలకొందని, ప్రభుత్వం మొండి వైఖరి వీడి...
Politics
భూపాలపల్లి: తమ పట్టా భూమిని కాపాడాలని కోరుతూ టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన బోయ వాల్మీకి సామాజికవర్గ రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సర్వే నంబర్ 377/డీలో తమకు ఎకరం 9 గుంటల పట్టా భూమి ఉందని తెలిపారు. భూమిని సాగుకు సిద్ధం చేసుకుంటుండగా స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారని, బెదిరింపులకు...
TELANGANA
వేములవాడ రూరల్, భారతవాసి: గుర్రవానిపల్లి స్టేజి వద్ద బస్సు పూర్తిగా ఆపకపోవడంతో దిగేందుకు ప్రయత్నించిన కొల్లూరి రామచంద్రన్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు గాయాలతో పాటు చేయి విరిగింది. తోటి ప్రయాణికులు, స్థానికులు అంబులెన్స్లో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులు స్టేజి వద్ద పూర్తిగా ఆపడం లేదని స్థానికులు ఆరోపిస్తూ, ఆర్టీసీ అధికారులు...
Array
మహాదేవపూర్, భారతవాసి: జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయించిన నివాస స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని మహాదేవపూర్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందించారు. సర్వేనెంబర్ 473లో 16 మంది వర్కింగ్ జర్నలిస్టులకు 23 గుంటల ప్రభుత్వ భూమిని 2023లో ప్రభుత్వం కేటాయించి పట్టాలు అందించిందని ప్రెస్క్లబ్ అధ్యక్షుడు మిన్నుభాయ్ తెలిపారు. అయితే అటవీ శాఖ...
ఆరోగ్యం
టైప్-2 డయాబెటిస్ ఉన్న మహిళల్లో ఆహారపు అలవాట్లతో పాటు భోజనం చేసే సమయాన్ని మార్చడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. లాక్టో-వెజిటేరియన్ ఆహారం తీసుకుంటూ రాత్రిపూట 14 గంటల గ్యాప్ పాటించిన మహిళల్లో HbA1c, బరువు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి అంశాల్లో మెరుగుదల కనిపించింది. ఈ పరిశోధనను...
హైదరాబాద్
ఆగస్టు 31 వరకు అవకాశం.. డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు e-KYC కోసం ఇక డిస్ట్రిబ్యూటర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్ నుంచే ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ద్వారా e-KYC పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం...
ఎడ్యుకేషన్
ఇంటర్లో 75% మార్కులు.. కుటుంబ ఆదాయం రూ.6 లక్షల్లోపు ఉంటే చాన్స్ ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో మంచి మార్కులు సాధించి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలనుకునే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు Kotak Education Foundation అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. కోటక్ కన్య స్కాలర్షిప్–2026 కోసం అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఎంపికైన విద్యార్థినులకు కోర్సు...
ANDHRA PRADESH
KRMB అనుమతి లేకుండానే ఏపీ 1,600 క్యూసెక్కుల నీరు విడుదల చేసిందన్న ఆరోపణలు ఏపీకి కేటాయించిన 10 టీఎంసీలు ఇప్పటికే వినియోగం తెలంగాణ వాటాలో 15 టీఎంసీలు.. ఎడమ కాలువ ద్వారా 1,000 క్యూసెక్కుల విడుదల సాగర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద మరోసారి నీటి వివాదం రాజుకుంది. కృష్ణా జలాల...
INTERNATIONAL
ఏఐపై ప్రభుత్వాలు వెంటనే నియంత్రణలు తీసుకురావాలి భవిష్యత్లో కొన్ని రంగాల్లో మాత్రమే మనుషులకు ఉద్యోగాలు ఏఐ, రోబోలతో ఉద్యోగాలు కోల్పోయేవారికి ప్రత్యేక పన్ను ద్వారా సాయం ఏఐ దుర్వినియోగంతో జీవ, రసాయన ఆయుధాల ముప్పు ప్రపంచవ్యాప్తంగా కఠినమైన ఏఐ నియంత్రణ ఒప్పందాలు అవసరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్...
TELANGANA
పండగ పూట ఎంతో భక్తితో అమ్మవారికి అలంకరించిన బంగారు నగలను పొరపాటున పూలతో పాటు డ్రైనేజీ కాలువలో పడేసింది ఓ కుటుంబం. తీరా విషయం తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించగా, వారు రంగంలోకి దిగి గంటలపాటు శ్రమించి ఆ నగలను వెలికితీసి అప్పగించారు. విశాఖపట్నంలోని గాజువాకలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....