Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఫీజుల పైసల కోసం బీజేపీ లడాయ్

Author | 25 Aug 2026, 12:35 PM | TELANGANA
ఫీజుల పైసల కోసం బీజేపీ లడాయ్

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ ఆందోళన చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 48 గంటల నిరాహార దీక్షకు దిగారు. బకాయిలు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు తెలిపారు.